యుద్ధాలు ఆపాలని రైతు సంఘం, సిఐటియు డిమాండ్
విజన్ వార్త, చెన్నూర్, మార్చ్ 29: డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధాలపై మౌనం వహించడం సరికాదని రైతు సంఘం,సిఐటియు నాయకులు విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాలు తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ…