యుద్ధాలు ఆపాలని రైతు సంఘం, సిఐటియు డిమాండ్
విజన్ వార్త, చెన్నూర్, మార్చ్ 29: డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధాలపై మౌనం వహించడం సరికాదని రైతు సంఘం,సిఐటియు నాయకులు విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాలు తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ…
ఇకపై పెద్దతెర-బుల్లితెరకు స్టార్లతో పనే లేదు!
ఇకపై పెద్దతెర- బుల్లితెర స్టార్ల ఉద్యోగాలు ఊస్టింగ్ అవ్వబోతున్నాయా? నటీనటులకు భారీ పారితోషికాలు చెల్లించి కాల్షీట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండదా? అంటే.. అవుననే తాజా సాంకేతికత నిరూపిస్తోంది. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ హెచ్చరికలు…
సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
రైల్లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరి ప్రయాణికుల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. అంతలోనే ఓ ప్రయాణికుడు తుపాకీ తీసి తోటి ప్రయాణికుడిని బెదిరించడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ గొడవ అంతా దూరం నుంచి…
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు
ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో ఒకరిపై ఒకరు విరుచుకపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిణామం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలో తిరుగులేని శక్తిగా భావించే అమెరికా నేవీకి చెందిన యూఎస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై ఇరాన్ సైన్యం విరుచుకుపడింది.…